YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

చిత్తూరు జిల్లాలో ఆగని ఎర్రచందనం అక్రమ రవాణా

చిత్తూరు జిల్లాలో ఆగని ఎర్రచందనం అక్రమ రవాణా

చిత్తూరు
చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా ఆగడంలేదు.  ఈ నేపధ్యంలో పలుచోట్ల అటవీశాఖ అధికారులు. నాకాబంది నిర్వహిస్తున్నారు.  తాజాగా శాంతిపురం మండలం కడపల్లి వద్ద నాకాబందినుంచి స్కార్ఫియో దూసుకుపోయింది. రో ఇన్నోవా   వాహనం అనుమాస్పదం రావడంతో వెంబడించి తనిఖీ చేయడంతో ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి.  తొమ్మిది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.  నింధితులు పరారీ అయ్యారు.  స్కార్ఫియో,ఇన్నోవా వాహనాలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Related Posts