YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సిక్కోలులో వ్యవసాయ చైతన్య రధానికి ప ముఖ్యమంత్రి ధర్మాన ప్రారంభోత్సవం

సిక్కోలులో వ్యవసాయ చైతన్య రధానికి ప ముఖ్యమంత్రి ధర్మాన ప్రారంభోత్సవం

సిక్కోలులో వ్యవసాయ చైతన్య రధానికి ప ముఖ్యమంత్రి ధర్మాన ప్రారంభోత్సవం
శ్రీకాకుళం
రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్ ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పోలాకి మండలంలో రైతు చైతన్య యాత్రలో వ్యవసాయ శాఖ కమిషనర్ హనుమంతు అరుణ్ కుమార్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత రైతు చైతన్య రథాన్ని ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ శాఖ ఏర్పాటుచేసిన పలు స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా, రైతాంగం అభ్యున్నతే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు.

Related Posts