YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే తగ్గించాలని ర్యాలీ

నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే తగ్గించాలని ర్యాలీ

నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే తగ్గించాలని ర్యాలీ
విశాఖపట్నం
 మహిళలు,నిరుపేద కుటుంబం చెందిన నిరుపేద ప్రజలు మరియు సామాన్యులు ఈ నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు.తక్షణమే  ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తు అరకువేలీ మండల తహశీల్దార్ ను కలిసి టిడిపి మహిళలు వినతిపత్రం సమర్పించారు .ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ  అరుణకుమారి  టిడిపి మండల నాయకురాలు  ద్రౌపతి,   కళావతి,వైస్ సర్పంచ్  విజయనిర్మల ,నూకరత్నం  వార్డు మెంబర్లు సునీత,శైలజ , పాల్గొన్నారు 

Related Posts