YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

నష్టాలతో స్టాక్ మార్కెట్లె

నష్టాలతో స్టాక్ మార్కెట్లె

స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఉదయం 11.30 సమయానికి సెన్సెక్స్ 122.07 (0.35%) పాయింట్ల నష్టంతో 35,054.35 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 55.20 (0.52%) పాయింట్ల నష్టంతో 10,662.35 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి విలువ 66.55 గా ఉంది. ఎల్ & టీ, భారతీ ఇన్‌ఫ్రాటెల్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ తదితర షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌సీఎల్ టెక్, సీమెన్స్, బయోకాన్, ఐడియా సెల్యులర్, టాటా జ్వెల్స్, రిలయెన్స్ కమ్యూనికేషన్ తదితర షేర్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.

Related Posts