హైదరాబాద్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన పై సిబిఐ కోర్టులో వాదనలు జరిగాయి. లిఖితపూర్వక వాదనలు సమర్పణకు సీబీఐ మరోసారి సమయం కోరింది. దాంతో సదరు పై విచారణ కోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే రఘురామకృష్ణంరాజు, జగన్ లిఖితపూర్వక వాదనలు సమర్పించారు.