YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మేకపాటి బ్రదర్స్ దోపీడీ బ్రదర్స్

మేకపాటి బ్రదర్స్ దోపీడీ బ్రదర్స్

మేకపాటి బ్రదర్స్ దోపీడీ బ్రదర్స్
నెల్లూరు
ఒక్క ఛాన్స్ భ్రమలు ఆంధ్ర ప్రజలకు తోలగిపోతున్నాయి. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన జగన్ రెడ్డి ని కూలదోసి చంద్రబాబు ను సిఎం చేసేందుకు ప్రజలు కసి మీద ఉన్నారని నెల్లూరు జిల్లా ఉదయగిరి మాజీ ఎమ్మ్యేల్ల్యే బోల్లినేని రామరావు అంటున్నారు..మేకపాటి బ్రదర్స్ పై ఉదయగిరిలో ఉన్న వ్యతిరేకతను టిడిపి కి అనుకూలంగ మలచుకోంటు,వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమని క్యాడర్ లో జోష్ నింపుతున్నారు బోల్లినేని రామారావు.ఉదయగిరిలో వైసిపి ఎమ్మ్యేల్ల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అవినీతిలో,అరాచకల్లో రికార్డ్ సృష్టిస్తున్నాడని,4 సార్లు ఉదయగిరి ఎమ్మ్యేల్ల్యే గ గెలిపిస్తే సోంత ఆస్దులు పెంచుకోవడం తప్ప ఉదయగిరికి మేకపాటి బ్రదర్స్ చేసింది శూన్యమన్నారు బోల్లినేని రామారావు..కేవలం 5 ఏళ్లలో ఉదయగిరి నియోజకవర్గంలో ఆరువేల ఐదోందల కోట్ల తో టిడిపి అభివృధ్ది పనులు చేస్తే,వైసిపి ఎమ్మ్యేల్ల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబాన్ని,అసిస్టెంట్లను పెట్టి కమీషన్లు దండుకోవడం,ప్రజల పై తప్పుడు కేసులు పెట్టడం తప్ప ఏమి చేయలేదని బోల్లినేని మండిపడ్డారు.

Related Posts