YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఆలయలే టార్గెట్…వరుస చోరీలు

ఆలయలే టార్గెట్…వరుస చోరీలు

పలమనేరు
పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో దొంగలు రెచ్చిపోయారు. ఒకే రాత్రి ఒకే మార్గంలో గల మూడు దేవాలయాల్లో చోరీకి పాల్పడ్డారు. కీలపట్ల గ్రామం కోనేటిరాయస్వామి దేవాలయంలో, బొమన పల్లి నరసింహ స్వామి దేవాలయంలో, కొత్తపల్లి మారెమ్మ తల్లి దేవాలయంలో  హుండీ సొమ్ము చోరీ చేసారు. కీలపట్ల గ్రామం మధ్యలో గల  తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోనేటిరాయ స్వామి దేవాలయంలో కుడా చోరీ జరిగింది. వరుస దొంగతనాలతో గ్రామప్రజలు దిగ్భ్రాంతికి గురైయారు.

Related Posts