YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

అసదుద్దీన్‌పై బూటు విసిరిన ఘటనపై దర్యాప్తు

అసదుద్దీన్‌పై బూటు విసిరిన ఘటనపై దర్యాప్తు

ఆల్‌ ఇండియా మజ్లిస్‌ ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై ఓ గుర్తుతెలియని వ్యక్తి బూటు విసిరిన ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రిపుల్‌ తలాక్‌ అంశంపై దక్షిణ ముంబైలోని నాగపద‌లో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల వర్సం కురిపిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ఒకరు ఆయనపై ఓ బూటు విసిరారు. బూటు విసిరిన అనంతరం ఒవైసీ ఆవేశంగా మాట్లాడుతూ.. ‘నేను మరణానికి భయపడను’’ అని పేర్కొన్నారు. బూటు విసిరిన ఆగంతకుడి ఘటన గురించి దర్యాప్తు చేస్తున్నామని ముంబైలోన నాగపద పోలీసులు చెప్పారు.

Related Posts