YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్నాన్న గోరుముద్ద లో ప్లాస్టిక్ బియ్యం కలకలం తక్షణమే నివారణ చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు రామాంజనేయులు డిమాండ్

జగన్నాన్న గోరుముద్ద లో ప్లాస్టిక్ బియ్యం కలకలం తక్షణమే నివారణ చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు రామాంజనేయులు డిమాండ్

జగన్నాన్న గోరుముద్ద లో ప్లాస్టిక్ బియ్యం కలకలం
తక్షణమే నివారణ చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు రామాంజనేయులు డిమాండ్
కౌతాళం
వైసీపీ ప్రభుత్వం లో విద్యార్థిని విద్యార్థులకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం జగనన్న గోరుముద్ద పథకం కానీ విద్యార్థుల ను మోసం చేసి ప్లాస్టిక్ బియ్యం  పంపిణీ చేస్తూన్నారని జనసేన నాయకులు  రామాంజనేయులు ఆరోపించారు. శుక్రవారం ఎం ఈ ఓ కలిసి ఫిర్యాదు చేశారు. విద్యార్థుల కు నాణ్యమైన ఆహారాన్ని అందిచాలని,ఆరోగ్యాన్ని పరిరక్షణ చేయాలని పేద విద్యార్థులకు జగన్నాన గోరుముద్ద లబ్ది పొందాలని కోరారు. ఎంఇఓ స్పందించి తగు చర్యలు తీసుకుంటామని పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు బసవరాజు, మురళి రాజు, సుధ, మంగన్న తదితరులు పాల్గొన్నారు.

Related Posts