YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఐపీఎల్‌ షెడ్యూల్‌లో మార్పులు..!!

ఐపీఎల్‌ షెడ్యూల్‌లో  మార్పులు..!!

ఐపీఎల్‌ షెడ్యూల్‌లో  మార్పులు చోటు చేసుకున్నాయి.   ఈ నెల 23, 25న జరగాల్సిన ఎలిమినేటర్‌, క్వాలిఫైయర్‌-2 మ్యాచ్‌ వేదికలను  మారుస్తున్నట్లు  నిర్వాహకులు తాజాగా ప్రకటించారు. పుణెలో జరగాల్సిన ఈ మ్యాచ్‌లను కోల్‌కతాకు తరలించారు.
కావేరీ జల వివాదం కారణంగా చెన్నై సూపర్‌కింగ్స్‌ సొంతగడ్డ చెన్నైలో ఆడాల్సిన మ్యాచ్‌లన్ని ఇప్పుడు పుణె వేదికగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పుణెలో  జరగాల్సిన  ఎలిమినేటర్‌, క్వాలిఫైయర్‌-2ను కోల్‌కతాకు తరలించినట్లు సమాచారం. కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌ దేశంలో అతిపెద్ద స్టేడియం.   ‘క్వాలిఫైయర్‌-1లో వేదికలో ఎలాంటి మార్పులు లేవు.   మే 27న జరిగే ఫైనల్‌ యథావిధిగానే ముంబయిలోని వాంఖడేలోనే జరగనుంది. 

Related Posts