YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ లోకి మరో బీజేపీ నాయకుడు..!!

 టీడీపీ లోకి మరో బీజేపీ నాయకుడు..!!

 ఆంధ్రప్రదేశ్‌ లో  బీజేపీ పార్టీ కి చెందిన  ముఖ్యనేతలు ఒకరి తరువాత ఒకరు  పార్టీ మార్చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కి చెందిన  బీజేపీ  నేత రఘురామ కృష్ణంరాజు పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశంలో చేరాలని  నిర్ణయిచుకున్నారు.
ఈ రోజు సాయంత్రం పార్టీ కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి వచ్చి  సీఎం సమక్షంలో  రఘురామ కృష్ణంరాజు  పార్టీలో చేరనున్నట్లు  సమాచారం.

Related Posts