YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జీవీఎంసీ కార్యాలయన్ని ముట్టడించిన విపక్షాలు

జీవీఎంసీ కార్యాలయన్ని ముట్టడించిన విపక్షాలు

విశాఖపట్నం
విశాఖ జీవీఎంసీ కార్యాల యం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆస్తి పన్ను పెంపును నిరసిస్తూ జీవీఎంసీ కార్యాలయాన్ని టీడీపీ, జనసేన, సీపీఎం కార్పొరేటర్లు ముట్టడించారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పన్ను నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వేలాది వినతులు వచ్చిన వాటికి కాదని పన్ను భారాన్ని పెంచడంతో సుమారు 700 కోట్లు భారం పడుతుందని సీపీఎం కార్పొరేటర్ గంగారాం అన్నారు.

Related Posts