YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

శ్రీశైలం జలాశయం వద్ద టిడిపి పార్టీ శ్రేణుల ఆందోళన

శ్రీశైలం జలాశయం వద్ద టిడిపి పార్టీ శ్రేణుల ఆందోళన

కర్నూలు
శ్రీశైలం జలాశయం వద్ద టిడిపి పార్టీ శ్రేణుల ఆందోళనకు దిగారు. కృష్ణ జలాల ఆంధ్ర తెలంగాణ నీటి వాటాల పంపకాలలో రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగిందని ఆందోళన చేపట్టారు. సుండిపెంట నుంచి శ్రీశైలం డ్యాం వరకు బైక్ ర్యాలీతో బయలుదేరారు. మాజీ టీడీపీ శాసనసభ్యులు, మంత్రులు, నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు.

Related Posts