YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పొందూరు లో నిర్మలా సీతారామన్ పర్యటన

పొందూరు లో నిర్మలా సీతారామన్ పర్యటన

శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు చేరుకొని చేనేత ఖాదీ గ్రామోద్యోగ సంఘ భవనాన్ని సందర్శించి గాంధీ విగ్రహానికి నూలు మాలను వేసి ఖాదీ కార్మికుల సామూహిక షెడ్ కు శంకుస్థాపన చేసారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. అనంతరం  ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘంకు రూ.18 లక్షల చెక్కును అందజేసారు.  నూతన భవనానికి ఒప్పంద పత్రాన్ని కూడా అందచేశారు. వివిధ బ్యాంకులు ఏర్పాటుచేసిన  స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు..

Related Posts