YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పవన్ కళ్యాణ్ తో యశస్వి భేటీ

పవన్ కళ్యాణ్ తో యశస్వి భేటీ

హైదరాబాద్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన  పాలవలస యశస్వి  భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియామక పత్రాన్ని  పవన్ కల్యాణ్  ఆమెకు అందచేశారు. ఉత్తరాంధ్రలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ, వారికి అండగా నిలవాలని, సమస్యల పరిష్కారం కోసం పార్టీపరంగా పోరాటం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా  పవన్ కల్యాణ్ కు  ‘మెమయిర్స్ ఆఫ్ లీ క్వాన్ యూ’ అనే పుస్తకాన్ని యశస్వి అందించారు.

Related Posts