YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అభివృద్ది పనులను ప్రారంభించిన ఎమ్మల్యే

అభివృద్ది పనులను ప్రారంభించిన ఎమ్మల్యే

విశాఖ
పెందుర్తి నియోజకవర్గం లో పలు అభివృద్ధి పనులకు పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజు శంకుస్థాపనలు చేసారు. నాబార్డ్ నిధుల ద్వారా సుమారు 8 కోట్ల రూపాయలతో పాలిటెక్నిక్ అదనపు భవనానికి శంకుస్థాపన చేసారు. విద్యా వైద్య రంగాల అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని  ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజు అన్నారు.  ఐదు కోట్ల రూపాయలు భవన నిర్మాణం కొరకు, మిగిలిన మూడు కోట్ల రూపాయలను మౌలిక వసతులకు  కేటాయించడం జరిగిందన్నారు కార్యక్రమంలో ఆయనతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు, కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts