YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇంద్రకీలాద్రిలో పరిటాల సునీత

ఇంద్రకీలాద్రిలో పరిటాల సునీత

విజయవాడ
మాజీ మంత్రి పరిటాల సునీత ఇంద్రకీలాద్రి  అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమెకు అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. సునీత  అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు  వేద ఆశీర్వచనం చేసారు. పరిటాల సునీత మాట్లాడుతూ  దేవినేని ఉమా మహేశ్వర పరామర్శించడానికి వచ్చాను. శ్రావణ మంగళవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు.  రైతులు బాగుండాలని ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకున్నానని అన్నారు.

Related Posts