YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కాంగ్రెస్ నేత శశి థరూర్ కు ఊరట

కాంగ్రెస్ నేత శశి థరూర్ కు ఊరట

న్యూఢిల్లీ
కాంగ్రెస్నేత శశి థరూర్ కు కోర్టులో ఊరట లభించింది. సునంద పుష్కర్ మృతి కేసులో శశి థరూర్ ను ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.  2014 లో ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో సునంద పుష్కర్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం 
తెలిసిందే.  ఆ కేసులో శశి థరూర్ పై 498ఎ, 306 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.

Related Posts