YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గవర్నర్ కు సంతాపం తెలిపిన మంత్రి ఎర్రబెల్లి

గవర్నర్ కు సంతాపం తెలిపిన మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్
బుధవారం నాడు తెల్లవారుజామున మరణించిన రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ తల్లి కృష్ణ కుమారి భౌతికకాయంపై హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో ఉదయం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. తల్లి మరణంతో శోక సముద్రంలో ఉన్న గవర్నర్ కు, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గవర్నర్ మాతృమూర్తి కృష్ణ కుమారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు దైర్యాన్ని ఇవ్వాలని ఆయన భగవంతుని ప్రార్థించారు. 

Related Posts