YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మంచిర్యాల జిల్లా లో బిజెపి నేత డీకే అరుణ పర్యటన

మంచిర్యాల జిల్లా లో బిజెపి నేత  డీకే అరుణ పర్యటన

మంచిర్యాల
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపద్యక్షురాలు డీ కె అరుణ కు ఘన స్వాగతం పలికారు.అనంతరం జాతీయ రహదారి పక్కన గల భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించారు. ఏరియా ఆసుపత్రి ని సందర్శించి  కోవిడ్ వాక్సిన్ ఎలా జరుగుతుందో తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఉపాద్యక్షురాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తుఫాన్ కారణంగా  పంటలు నష్టపోయిన రైతాంగాన్ని విస్మరించిందని అందుకే రైతులంతా మహా ధర్నా కార్యక్రమం చేపడుతున్న సందర్భంలో వారికి మద్దతుగా ధర్నా కార్యక్రమానికి వెళ్లడం జరుగుతుంది.ప్రధానమంత్రి అన్న యోజన కార్యక్రమంలో భాగంగా ప్రతి రేషన్ షాప్ లలో ప్రతి నెల 5 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని దీనిని ప్రతి కార్యకర్త దగ్గరుండి ప్రతి బీదవారికి అందేలా చేయాలని అన్నారు.అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు అందరికి అందుతున్నాయా లేదా పరిశీలించి అందరికి అందేలా చూడాలని అన్నారు.అలాగే కరోనా వాక్సిన్ ప్రతి ఒక్కరూ వేసుకునేలా అవగాహన కల్పించాలని దేశంలోనే వాక్సిన్ తయారయ్యే విధంగా దోహదపడ్డ ప్రధానమంత్రి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు వాక్సిన్ తీసుకునేలా వారికి అవగాహన కల్పించి కరోనా రహిత దేశంగా మారేలా చూడాలని అన్నారు.

Related Posts