YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి
హైదరాబాద్
మాజీ ప్రధాని, భారత్ రత్న రాజీవ్ గాంధీ 77వ జయంతి సందర్భంగా గాంధీ భవన్ లో జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, గీతా రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, నిరంజన్, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావ్, యూత్ నాయకులు అనిల్ యాదవ్, ఎన్. ఎస్.యూ.ఐ అధ్యక్షులు బలమూరి వెంకట్ తదితరులు పాల్గోన్నారు. అనంతరం రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని సిటీ ఎన్ఎస్యూఐ  ఆధ్వర్యంలో ఇందిరా భవన్ లో  రక్త దాన శిబిరాన్ని  ప్రారంభించారు. అనంతరం సోమజిగూడా లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు..

Related Posts