YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ముంబై కి ప్లే ఆఫ్ అసలు సజీవం..!!

Highlights

  • మ్యాన్ అఫ్ ది మ్యాచ్ సుర్యకుమార్ యాదవ్
  •  గేల్  అర్ధ సెంచరీ వృధా
  • రాణించిన ముంబై బౌలర్లు 
     
 ముంబై కి ప్లే ఆఫ్ అసలు సజీవం..!!

 నిన్న జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పంజాబ్ ఫై 6 వికెట్ల తో గెలిచారు. మొదట బ్యాటింగ్ కి దిగిన పంజాబ్ 6 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. తరువాతి బ్యాటింగ్ కి దిగిన ముంబై కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై ఖాతా  మూడో విజయం వేసుకుంది. సూర్య కుమార్ యాదవ్ కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
 

Related Posts