YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాధితురాలికి సీఎం పరామర్శ.. ర్యాలీ కి పిలుపునిచ్చిన చంద్రబాబు..!!

బాధితురాలికి సీఎం పరామర్శ.. ర్యాలీ కి పిలుపునిచ్చిన చంద్రబాబు..!!

 దాచేపల్లి బాధితురాలికి సీఎం చంద్రబాబు పరామర్శ.గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు.దాచేపల్లి ఘటన బాధాకరం, బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటాం. ఇకపై  ఇటువంటి ఘటన పాల్పడ్డవారికి మీద  కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. 
బాధితురాలికి సంఘీభావంగా సోమవారం ప్రతి మండలం లో ర్యాలీ. ఆడబిడ్డకు రక్షణగా కలుదాం అంటూ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలి. ర్యాలీ లో అందరూ పాల్గొనాలని పిలిపుని ఇచ్చినా చంద్రబాబు. బాధితురాలు పేరు మీద 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్. బాధితురాలని  నా  సొంత డబ్బు తో చదివిస్తాన్న చంద్రబాబు.
 

Related Posts