YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఈటలకు అమ్ముడుపోయిన రేవంత్ రెడ్డి - పాడి కౌశిక్ రెడ్డి

ఈటలకు అమ్ముడుపోయిన రేవంత్ రెడ్డి - పాడి కౌశిక్ రెడ్డి

ఈటలకు అమ్ముడుపోయిన రేవంత్ రెడ్డి
- పాడి కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్
హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని దమ్మక్కపెట్, బోర్నపల్లి లో మంత్రి హరీష్ రావు, ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, పాడి కౌశిక్ రెడ్డి, మున్సిపాలిటీ ఛైర్మన్ గందే రాధిక, వైస్ ఛైర్మన్ కొలిపాక నిర్మల తదితరులు పర్యటించారు.
దమ్మక్కపెట్ వార్డు కు రూ.కోటి 10 లక్షల అభివృద్ధి పనులకు మంజూరు చేశారు. యాదవ సంఘము నిర్మానానికి రూ.10 లక్షల చే యాదవ సంఘం భవనం నిర్మాణం శంకుస్థాపన,  బోర్నపల్లి లో పెద్దమ్మ గుడి కి రూ.10 లక్షల నిధులచే శంకుస్థాపన,  రూ.10 లక్షల తో నగమయ్య గుడి పునరుద్ధరణ పనులకు పరిశీలించారు.
పాడి కౌశిక్ రెడ్డి  మాట్లాడుతూ ఈటెల రాజేందర్ కు పీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి అమ్ముడు పోయాడు. కాబట్టే పీసీసీ కాగానే ఈటెల గెలుస్తాడు అని మీడియాలో చెప్పాడు.  అందుకే కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి   బీజేపీ గెలుస్తుంది అన్నందుకే నేను పార్టీ మారడం జరిగిందని అన్నారు.

Related Posts