YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రాజన్న ను దర్శించుకున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్,కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్    

రాజన్న ను దర్శించుకున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్,కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్    

రాజన్న ను దర్శించుకున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్,కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్      
రాజన్న సిరిసిల్ల 
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో గల శ్రీ పార్వతి రాజరాజేశ్వరి స్వామి వారి ఆలయంలోబుధవారం     మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.  తదనంతరం నాగిరెడ్డి మండపం లో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసినారు.ఆలయసూపరిండెంట్ మహేష్ లడ్డు ప్రసాదం అందజేశారు.వారి వెంట   కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధులు  చిలుక రమేష్, నాగుల విష్ణుప్రసాద్,నాయకులు కూరగాయల కొమురయ్య లింగంపెల్లి కిరణ్ ,  ప్రకాష్ తదితరులు ఉన్నారు .

Related Posts