YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైస్సార్ కు ఘన నివాళులు అర్పించిన  ఎమ్యెల్యే మద్దిశెట్టి

వైస్సార్ కు ఘన నివాళులు అర్పించిన  ఎమ్యెల్యే మద్దిశెట్టి

వైస్సార్ కు ఘన నివాళులు అర్పించిన  ఎమ్యెల్యే మద్దిశెట్టి
దర్శి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్బంగా ప్రకాశం జిల్లా దర్శి లో దర్శి శాసనసభ్యులు డాక్టర్ మద్ధి శెట్టి వేణుగోపాల్ దర్శి గడియారం స్థంభం దగ్గర ఉన్న డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం రెడ్డి కాంప్లెక్స్ వద్ద ఉన్న డాక్టర్ వైస్సార్ విగ్రహం నకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.తదుపరి దొనకొండ లో వైస్సార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తదుపరి అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బయ్య, వీసి రెడ్డి, పుల్లారెడ్డి, రాంభూపాల్ రెడ్డి, అంజిరెడ్డి, చెన్నారెడ్డి,వైసీపీ కార్యకర్తలు, వైసీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts