YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

యాదాద్రిలో కేంద్రమంత్రి

యాదాద్రిలో కేంద్రమంత్రి

యాదాద్రి భువనగిరి
కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి మోరేశ్వర్ పాటిల్ శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో నిర్వహించిన సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. అంతకుముందు యాదాద్రికి వచ్చిన మినిస్టర్ పాటిల్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి, స్వామివారి వేద ఆశీర్వచనాలు చేశారు. ఆలయ ధర్మకర్త స్వామివారి లడ్డూప్రసాదం అందజేశారు.

Related Posts