YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఖర్గేకు ఘనస్వాగతం

ఖర్గేకు ఘనస్వాగతం

హైదరాబాద్
హైదరాబాద్ కు చేరుకున్న రాజ్యసభ విపక్ష నేత  మల్లికార్జున్ ఖర్గే కు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతంలభించింది.   టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శలు సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి, సీనియర్  నేతలు అయనకు స్వాగతం పలికారు. హైదరాబాద్ లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గోనడానికి అయన వచ్చారు.

Related Posts