YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ భేటి

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ భేటి

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ భేటి
న్యూఢిల్లీ సెప్టెంబర్ 3
 ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుక్ర‌వారం సాయంత్రం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై మోదీతో కేసీఆర్ చ‌ర్చించే అవ‌కాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల‌తో పాటు కృష్ణా, గోదావ‌రి బోర్డుల గెజిట్‌పై చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం.ఈ నెల 1వ తేదీన ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్.. నిన్న మ‌ధ్యాహ్నం 1:48 గంట‌ల‌కు వ‌సంత్ విహార్‌లో తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణానికి భూమి పూజ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల‌తో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.

Related Posts