YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేంద్రమంత్రి అమిత్ షాతో కేసీఆర్ భేటీ

కేంద్రమంత్రి అమిత్ షాతో కేసీఆర్ భేటీ

కేంద్రమంత్రి అమిత్ షాతో కేసీఆర్ భేటీ
న్యూఢిల్లీ
హస్తినలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఐపీఎస్ క్యాడర్ రివ్యూ, విభజన చట్టం హామీలపై చర్చించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం ప్రస్తావన తీసుకురానున్నారు.ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కలిశారు. తెలంగాణ అభివృద్ధికి బాసటగా నిలవాలని కోరారు. అక్టోబర్ లేదా నవంబర్లో యాదాద్రి ఆలయ పున:ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి మోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు.

Related Posts