YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

జమ్మికుంటలో ఈటల పర్యటన

జమ్మికుంటలో ఈటల పర్యటన

కరీంనగర్
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీ  భారీ వర్షాలకు నీట మునిగింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బిజేపి నేత ఈటెల రాజేందర్ కాలనీని  సందర్శించారు. నీట మునిగిన ఇండ్లలోకి స్వయంగా వెల్లి పరిస్థితిని తెలుసుకున్నారు.  వరద నీటికి తడిసి ముద్దయిన నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ సామాగ్రిని పరిశీలించారు.  ప్రభుత్వం కాలనఅ వాసులకు శాశ్వత పరిష్కారం చూపాలని, నష్ట పరిహారం ఆందచేయాలని డిమాండ్ చేశారు.

Related Posts