YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బీజేపీ రాష్ట్ర కమిటీకి పవర్ లేదు

బీజేపీ రాష్ట్ర కమిటీకి పవర్ లేదు

బీజేపీ రాష్ట్ర కమిటీకి పవర్ లేదు
రాష్ట్ర బీజేపీ నాయకులు డమ్మీలు.. బకరా కా బలి.. బండి 1 ,ఈటెల 2.
కాంగ్రెస్ ఎదుగుదల ను అడ్డుకోవడానికి టిఆర్ఎస్,బీజేపీ కుట్రలు
హైదరాబాద్ సెప్టెంబర్ 7
బీజేపీ రాష్ట్ర కమిటీకి పవర్ లేదని, కాంగ్రెస్ ఎదుగుదల ను అడ్డుకోవడానికి టిఆర్ఎస్,బీజేపీ కుట్రలు చేస్తున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. గాంధీభవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ శిశుపాలుడు వంద తప్పులు చేసినట్టు..బండి సంజయ్ ఇప్పటికీ సీఎం నీ జైల్లో పెడతా అని రెండు వందల అబద్ధాలు అడి ఉంటారన్నారు. గల్లీలో సంజయ్ తిట్టుడు... ఢిల్లీ బీజేపీ నాయకులతో కెసిఆర్ చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారుపులి..మేక ఆటలో బండి సంజయ్ బలి పశువని  కెసిఆర్..అమిత్ షా ఆటలో బండి సంజయ్ బలి కాక తప్పదన్నారు. ఢిల్లీ నుండి ఏడేళ్లుగా ఎన్ని నిధులు తెచ్చరో కెసిఆర్ చెప్పాలని డిమాండ్ చేసారు.కాంగ్రెస్ అధికారం లోకి రాకుండా టిఆర్ఎస్, బీజేపీ డ్రామా లు ఆడుతున్నారన్నారు. కెసిఆర్ అధికారం కాపాడుకోవడం కోసం బీజేపీ తో దోస్తీ చేస్తున్నారని,రాష్ట్ర బీజేపీ నాయకులు డమ్మీలని,బండి సంజయ్ బకరా కా బలి..1 అని, ఈటెల రాజేందర్ బకరా 2 అన్నారు.ఎన్నికల సమయంలో 10 వేలు ఇచ్చినట్టు... రాష్ట్రమంతా వర్షాలు వస్తున్నాయి . రాష్ట్ర వ్యాప్తంగా వర్షం కి నష్టపోయిన వారికి.. 10 వేలు ఇవ్వాలి . పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు 10 వేలు ఇవ్వండి. రాష్ట్రం అతలాకుతలం ఐతుంట్....సీఎం ఢిల్లీలో ఉన్నాడు రాష్ట్రంలో కలెక్టర్లు ఉన్నారా  కలెక్టర్లు ఎమ్మెల్యే లకే దొరకడం లేదు .కలెక్టర్ లు.. ఫామ్ హౌస్ కు పరిమితం  ఇప్పుడున్న కలెక్టర్లు.. కలెక్టర్ కార్యాలయాలు బూతు బంగాళా లు అయ్యాయన్నారు. రాజా సింగ్ పై జగ్గారెడ్డి మాట్లాడుతూ  రాజసింగ్ ఎప్పుడు ఎం మాట్లాడతారో ఆయనకేక్ తెలుసు  ఎంఐఎం వాళ్ళను బామ్మర్డులు అంటాడు కదా ఇద్దరు దోస్తులు అని  రాజా సింగ్ కి బీజేపీ లోనే విలువ లేదు  అయన రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కాదన్నారు. 15 లక్షలు ఇస్తా అని మోడీ చెప్పిండు.. అది అడుగు ముందు నీకు మొగతనం ఉంటే... మోడీ నీ అడుగు  నువ్వా మా రాహుల్ గాంధీ గురించి మాట్లాడేది  భేకార్ మాటలు మాట్లాడకు.. పార్టీ నాయకుల అందరినీ టాగూర్ సమన్వయం చేస్తారు  అన్నీ సెట్ చేస్తారు  కాంగ్రెస్ లో ఫిర్యాదులు కామన్  ఫిర్యాదులు చేస్తే మంచిది.. చెయ్యకపోతే నే తప్పు  సీతక్క మీద అవేశం లో మాట్లాడారు  కాంగ్రెస్ లో కుటుంబ సభ్యుల పంచాయతీ లాంటిది ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటాం.. కెసిఆర్ కి రాజకీయ వారసుడు కేటీఆర్ ఐతడు  అల్లుడు కాడు కదా వారసుడు.మందకృష్ణ ..బీజేపీ తో కలిసి తిరగడం నీ తప్పు పట్టను మంద కృష్ణ మాదిగ వర్గీకరణ కోసం పని చేస్తారన్నారు.

Related Posts