YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా తెలంగాణ

సాయి ధరమ్ తేజ్ ని పరామర్శించి న తలసాని

సాయి ధరమ్ తేజ్ ని పరామర్శించి న తలసాని

హైదరాబాద్
అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు సాయి ధరమ్ తేజను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం పరామర్శించారు. తరువాత మంత్రి మాట్లాడుతూ  వినాయకుడి దయవల్ల ఎం కాలేదు. చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి.  హెల్మెట్, షూస్, జాకెట్  వేసుకోవడం వల్ల ఎం కాలేదు.  సాయి తేజ్ పై అసత్య ప్రచారాలు చేయవద్దు .  వైద్యులు ఎప్పటికప్పుడి పరీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు.

Related Posts