YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హుజూరాబాద్ కు పట్టిన శని ఈటల

హుజూరాబాద్ కు పట్టిన శని ఈటల

కరీంనగర్
జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర నాయకులు పాడి కౌశిక్ రెడ్డి మాట్లాగారు. వరు దకి, బురధకి కారణం ఈటెల రాజేందర్.  ఇన్ని రోజులు నిద్ర పోయావ అని అడుగుతున్నా. మొరి కట్టివ్వలెని ఈటెల ఇవ్వాల మాట్లాడటం సిగ్గు చేటు.  ఏడున్నర సంవత్సరాలుగా మంత్రిగా ఉన్న ఈటెలకు గుర్తు లేదా. ఎందుకు హౌసింగ్ బోర్డు కాలనికి శాశ్వత పరిష్కారం చూపించలేదని ప్రశ్నించారు. హుజురాబాద్ కు ఈటెల శని పట్టినట్లు పట్టిండు. హౌసింగ్ బోర్డు కాలనికి ప్రభుత్వం తరుపున ఆర్థిక సహాయం చేస్తాం.  ఎమ్మెల్యేలను నా కొడుకు ల్లారా అన్నవు, నేను అంటున్న ఈటెల నా కొడకా అంటున్నాను.  ఎక్కడ చర్చ పెట్టడానికైనా మేం సిద్దంగా ఉన్నాం.  ఎందుకు చర్చకు రావడం లేదు. భయం అవుతుందా అని ప్రశ్నిస్తున్నా. హౌసింగ్ బోర్డు కాలనీలో ఈటెల చేయలేని పని మేం చేసి చూపిస్తామని అన్నారు.

Related Posts