YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

పారిస్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నసాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా..!!

పారిస్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నసాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా..!!

సాయి ధరమ్ తేజ్ - కరుణాకరన్  కాంబినేషన్ లో ఒక్క చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రం లో  కొన్ని రోజులుగా   కొన్ని సన్నివేశాలను .. ఒక పాటను పారిస్ లో చిత్రీకరిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా టాకీ పార్టును పూర్తి చేసుకుంది. పారిస్ లో చిత్రీకరించిన పాట ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు.
 ఈ సినిమా లో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి 'నిన్ను కోరి' ఫేమ్ గోపి సుందర్ సాగితాని అందిస్తున్నారు. 

Related Posts