YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గుంటూరులో మరో కీచకపర్వం

గుంటూరులో మరో కీచకపర్వం

దాచేపల్లి ఘటన ఇంకా మరువకముందే గుంటూరు జిల్లా లో మరో  బాలిక పై జరిగిన అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. చుండూరు మండలం మోదుకూరు లో 7 ఏళ్ళ బాలిక పై నాగూల్ మీరా అనే వ్యక్తి అత్యాచారం చేసినట్లు పోలీసు కేసు నమోదయింది. మూడు రోజుల కిందట ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై బాలిక  తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.  బాధితురాలిని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related Posts