YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హజీపూర్ లో స్పీకర్ పోచారం పర్యటన

హజీపూర్ లో స్పీకర్ పోచారం పర్యటన

కామారెడ్డి
కామారెడ్డి జిల్లా నసుర్లబాద్ మండలంలోని అంకోల్ హజీపూర్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేసిన నేపథ్యంలో ఆయా పనులకు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంకోల్  లో 10 లక్షల తో నిర్మించిన కుర్మ సంఘ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో బాన్సువాడ నియోజకవర్గం ముందంజలో ఉందని చెప్పారు. ఇప్పటివరకు బాన్స్వాడ నియోజకవర్గంలో పదివేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు కాగా మరో ఐదువేల ఇళ్ల మంజూరు కోసం ముఖ్యమంత్రి తో మాట్లాడతానని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకం అమలులో లేదని వివరించారు.

Related Posts