YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అయ్యన్నకు మతి భ్రమించింది

అయ్యన్నకు మతి భ్రమించింది

గుంటూరు
సీనియారిటీ ఉన్న అయ్యన్న పాత్రుడు ఓటమి,పార్టీ అదికారంలో లేకపోవడంతో మతిబ్రమించి మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎద్దెవ చేశారు.గుంటూరులో సత్తెనపల్లిలో మాట్లాడుతూ అయ్యన్న పాత్రుపై ఫైర్ అయ్యారు.ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వ్యాఖ్యలు చెయ్యడం సరికాదని,అతనిపై చట్టరిత్యా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని,హోం మంత్రి,ఇతర మంత్రులను కించపరిచే విదంగా వ్యవహరిస్తున్నారని,ఒటమి చెందిన వాళ్లే గెలిచిన వైసీపీ ప్రజా ప్రతినిదులపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Posts