YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

అమరావతి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురయింది. విశాఖపట్నం నగర పాలక సంస్థ అధికారులు తొలగించిన ఫ్యూజన్ ఫుడ్పై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సంస్థ తొలగింపు అక్రమమని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం డివిజినల్ బెంచ్ ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.  శుక్రవారం దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వాదోపవాదనలు విన్న తరువత తన  తీర్పు ను వెల్లడించింది. ప్రభుత్వం వేసిన అప్పీలును కొట్టివేసి..వారం రోజుల్లో ఫ్యూజన్ ఫుడ్స్ యాజమాన్యానికి పొజిషన్ అప్పగించాలని ఆదేశించింది.

Related Posts