YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 292.76(0.84%) పాయింట్ల లాభంతో 35,208 వ‌ద్ద ముగియ‌గా , నిఫ్టీ 97 పాయంట్ల లాభంతో 10,715 వ‌ద్ద స్థిర‌ప‌డింది.బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభ‌ప‌డిన వాటిలో ఎం అండ్ ఎం(3.68%), యాక్సిస్ బ్యాంక్(2.82%), టాటా స్టీల్(2.52%), ఐసీఐసీఐ బ్యాంక్(2.30%), హెచ్ యూఎల్(1.91%), ఎస్బీఐఎన్(1.88%) ముందుండ‌గా మ‌రో వైపు డాక్ట‌ర్ రెడ్డీస్(1.75%), కోల్ ఇండియా(1.64%), టీసీఎస్(1.53%), స‌న్ ఫార్మా(1.00%), హెచ్ డీఎఫ్‌సీ బ్యాంక్(0.55%) బాగా న‌ష్ట‌పోయాయి. 

Related Posts