YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

"మెహబూబా" చిత్రం సెన్సార్ పూర్తి..!!

"మెహబూబా" చిత్రం సెన్సార్ పూర్తి..!!

 పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అయన కుమారుడు పూరి ఆకాష్ హీరో గా "మెహబూబా" చిత్రం తెరకెక్కుతుంది. యుద్ధం నేపథ్యంతోను ముడిపడిన కథ ఇది. 
 ఈ చిత్రం లో కథానాయికగా నేహా సేటి నటిస్తుంది. వరుస ప్లాపులు తరువాత పూరి జగన్నాధ్  ఈ సినిమా ఫై చాల ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, పాటలు విడుదల అయి ప్రేక్షకులలో ఆసక్తి పెంచింది.  ఇటీవలె ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని  యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది.  ఈ చిత్రం ఈ నెల 11 వ తేదీ న ప్రేక్షకుల ముందుకి వస్తుంది. 

Related Posts