YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పోలీసులు, వైకాపా కార్యకర్తల తోపులాట

పోలీసులు, వైకాపా కార్యకర్తల తోపులాట

మచిలీపట్నం
కృష్ణాజిల్లా పరిషత్ కార్యాలయంలోకి వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా చొచ్చుకు వచ్చారు. జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిని ఉప్పాల హారిక రాము భారీ ర్యాలీగా తరలి వచ్చారు. జడ్పీ కార్యాలయంలోకి కార్యకర్తలను పోలీసులు అనుమతించలేదు. ఆగ్రహంతో కార్యకర్తలు  ఒక్కసారిగా జడ్పీ కార్యాలయంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేసారు. వారిని పోలీసులు ర్యకర్తలను నిలువరించలేకపోయారు. పోలీసులను తోసుకుపోయిన కార్యకర్తలు కార్యాలయంలోకి వెళ్లారు. పోలీసులు మాత్రం తోపులాటలో కింద పడిపోయారు.

Related Posts