YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

తుని రైల్వే స్టేషన్ లో కలకలం రేపిన మృతదేహం..!!

తుని రైల్వే స్టేషన్ లో కలకలం రేపిన మృతదేహం..!!

 తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్ లో  ఒక్క సంఘటన జరిగింది. రైల్వేస్టేషన్లో రిజర్వేషన్‌ కౌంటర్‌ వద్ద     మృతదేహం ఉన్న ఒక్క మూట  కలకలం రేపింది.   అందులో నుంచి రక్తం కారుతుండటంతో మృతదేహం అయి ఉంటుందని  అక్కడున్న సిబ్బంది భావించారు. రైల్వే స్టేషన్ సిబ్బంది  ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వారి సమక్షంలో దాన్ని తెరిచారు. ఈ మూటలో సుమారు 50 ఏళ్ల వయసు గల మహిళ మృతదేహం ఉంది.   మృతదేహాన్ని రైలులో తరలించాలని భావించి అర్ధరాత్రి సమయంలో కౌంటర్‌ వద్ద పడవేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే జీఆర్‌పీ పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.

Related Posts