వివరణ ఇచ్చుకున్న ఉప ముఖ్యమంత్రి
తిరుపతి
తిరుమలలో డిప్యూటీ సిఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.పవన్ కి బదులు జగన్ అని వ్యాఖ్యానివ్వడం దుమారాన్ని రేపింది.ప్రజలే పవన్ పై తిరగబడతారని చెప్పబోయి జగన్ అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.దీంతో స్వయంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ చిన్నపోరపాటు కారణంగా ఆవేశపూరితంగా వ్యాఖ్యలు చేశానని,అయితే వెంటనే వాటిని సరిదిద్దుకున్నానని చెప్పారు.