YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు

ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు

ఏలూరు
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లోని ఒక గ్రామానికి చెందిన బాలికను మాయమాటలు చెప్పి, తీసుకువెళ్లిన ఇద్దరు యువకులపై లక్కవరం పోలీసులు.పొక్సో కేసు నమోదు చేసారు. తన  తాత వద్ద ఉంటున్న బాలికను వంశీ అనే యువకుడు ప్రేమిస్తున్నానని వెంటపడి వేధిస్తున్నాడు.  మంగళవారం రాత్రి విజయ్ అనే వ్యక్తి సహకారంతో బాలికను వంశీ ఇంటి నుండి బయటకు తీసుకువెళ్లాడు. తరువాత తల్లితండ్రులు  బాలిక ఆచూకీ తెలుసుకుని ఇంటికి తీసుకు వచ్చారు. ఇంట్లో  తల్లిదండ్రులు బాలికను మందలించారు. దాంతో జరిగిన విషయం చెప్పిన బాలిక చెప్పింది. బాలిక తల్లిదండ్రులు  లక్కవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. వంశీ, విజయ్ లపై పొక్సో కేసు లక్కవరం పోలీసులు నమోదు చేసారు

Related Posts