YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎంపీ. ఎంపీతండ్రిని ఆరెస్టు చేయాలి

ఎంపీ. ఎంపీతండ్రిని ఆరెస్టు చేయాలి

విజయవాడ
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంపి అవినాష్రెడ్డి, అతని తండ్రి భాస్కర్రెడ్డి, సిఎం జగన్ కుటుంబానికి పాత్ర ఉన్నట్లు దస్తగిరి వాగ్మూలంతో స్పష్టమైందని, వారందరిని అరెస్టు చే యాలని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసు గురించి అమిత్షాతో ఏం మాట్లా డారో జగన్ చెప్పాలన్నారు.టిడిపి హయాంలో ఈ కేసును రాష్ట్ర పోలీసు లు విచారిస్తుంటే జగన్ మాత్రం సిబిఐ విచారణ కోరారని,ఆయన సిఎం అయ్యాక వివేకా కుమార్తె సునీత సిబి ఐ విచారణ కోరితే జగన్ నిరాకరించా రని అన్నారు.ఆంజనేయులు మాట్లా డుతూ..శావల్యాపురంలో టిడిపి అభ్యర్థి గెలుస్తుందనే భయంతో వైసిపి నాయకులు బెదిరింపులకు పాల్పడు తున్నారని తెలిపారు.అభివృద్ధి చేయ డం చేతకాని వైసిపి ప్రభుత్వాన్ని ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు.

హూ కిల్డ్ బాబాయ్ :
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ప్రకంపనలు సృష్టి స్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియ ర్ నేత అయ్యన్నపాత్రుడు స్పందించా రు.హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు సమాధానం దొరికిందని తెలి పారు. జగన్ అండ్ యూ కిల్డ్ వివేకా అని తేలిపోయింది విజయసాయిరెడ్డి అం టూ ట్వీట్ చేశారు.బాబాయ్ పై జగన్ రెడ్డి గొడ్డలిపోటును గుండెపోటు అని కవర్ చెయ్యబోయిన డాక్టర్ వీసా రెడ్డి అడ్డంగా దొరికిపోయాడని అయ్యన్న ఎద్దేవా చేశారు.సొంత బాబాయ్ హ త్య జరిగిన రెం డున్నర సంవత్సరా లకు కూడా దర్యా ప్తు పూర్తి చేయలే దంటే జగన్ సీఎం పదవికి అర్హుడు కాడని మాజీ మంత్రి అయ్యన్నపాత్రు డు చెప్పారు.ముఖ్య మంత్రి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్టు డ్రైవర్ చెప్పారని,దీనిపై డీజీ పీ వారికీ నోటీ సులు ఇస్తారా అని ప్రశ్నించారు.దీనిపై జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల ని,ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చే శారని అన్నారు.రాష్ట్రంలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటన పై చర్యలు తీసుకోవాలని కోరారు.

Related Posts