YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసిపి నాయకులు టిడిపి లో చేరిక మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్

వైసిపి నాయకులు టిడిపి లో చేరిక  మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్

విశాఖపట్నం
అరకు నియోజకవర్గం దుంబ్రిగుడ మండలం కీత లాంగీ పంచాయితీ పరిశీల గ్రామంలో తెలుగుదేశం పార్టీ అవగాహన సదస్సులో మాజీ మంత్రి శ్రవణ్ కుమార్ అరకు పార్లమెంటు కోశాధికారి వి నాగేశ్ నాగేశ్వరరావు అధ్యక్షతన సుమారు 50 మంది వైసిపి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ కార్య క్రమానికి బాకూరు వెంకటరమణ రాజుగారు అరకు పార్లమెంటు టిఎన్టియుసి ప్రధాన కార్యదర్శి ఎం స్వామి గారు మండల పార్టీ అధ్యక్షుడుటి వమాజీ పార్టీ అధ్యక్షుడు కే.సుబ్బారావు ఎస్టి శైలు అధ్యక్షుడు భాస్కర్ రావు పార్లమెంటు రైతు సంఘం అధ్యక్షుడు కూడా భూషణం గారు సర్పంచ్ పాండురంగ స్వామి గారు హుకుంపేట మాజీ జెడ్పిటిసి సుబ్బారావు గారు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Related Posts