YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఏఈకి దేహశుద్ది

ఏఈకి దేహశుద్ది

విశాఖపట్నం
లైంగిక వేధింపులకు పాల్పడుతున్న విశాఖ జిల్లా ఈపీడీసీఎల్ చోడవరం ఏఈకి.. సహోద్యోగిని, ఆమె కుటుంబీ కులు దేహశుద్ధి చేశారు.చోడవరం ఈపీడీసీఎల్ కార్యాలయానికి రెండు నెలల క్రితం సబ్ ఇంజనీర్గా ఓ మహి ళ బదిలీపై వచ్చారు.ఆమె వచ్చిననా టి నుంచీ మరో ఏఈ రామలిం గేశ్వర రావు అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపు లకు పాల్పడుతున్నారు.పద్ధతి మార్చు కోవాలని ఆమె హెచ్చరించినా మార్పు లేదు. చివరికి ఆమె ఈ విషయం ఇం ట్లో చెప్పి.. తన కుటుంబ సభ్యులతో కలిసి కార్యాలయానికి వచ్చి ఏఈని నిలదీశారు.ఆయన నిర్లక్ష్యంగా సమా ధానం ఇవ్వడంతో బాధితురాలు, కుటుంబ సభ్యులు కార్యాలయంలోనే చితకబాదారు. ఏఈ వేధింపుల గురిం చి ఉద్యోగులకు వివరిస్తూ బాధితురా లు కన్నీరుమున్నీరయ్యారు. ఈసారికి క్షమించాలని కోరిన ఏఈ.. మళ్ళీ పద్దతి మార్చుకోకపోవడంతో బాధితు రాలు పోలీసులను ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించి నింది తుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంస్థ ఉద్యోగులు, మాదిగ ఎంప్లాయీ స్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు.

Related Posts