YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నిర్మల్ జిల్లా లో బండారు దత్తాత్రేయ పర్యటన

నిర్మల్ జిల్లా లో  బండారు దత్తాత్రేయ పర్యటన

నిర్మల్
నిర్మల్ జిల్లా బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారిని  హర్యాణ  రాష్ట్రాగవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. ఆలయ మర్యా దలతో గవర్నర్ కు పూర్ణకుంభంతో స్వా గతం పలికారు ఆలయ అర్చకులు. ప్రత్ర్యేక అక్షరాబ్యాస మండపంలో గవర్నర్ ఆలయ అర్చకుల చేత కుంకుమార్చన పూజలు చేశారు. ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ సారథ్యంలో గవర్నర్ దంపతులకు అమ్మవారితీర్థపస్రాదాలు అందజేసి ఆశీర్వదించారు. తొలిసారిగా ఆలయానికిహర్యా న గవర్నర్ హోదాలో రావడంతో ఆలయ ఈఓవినోద్రెడ్డి,అనువంశిక చైర్మన్ శరత్ పాఠక్, జిల్లా బిజెపిఅధ్యక్షురాలు పడకంటి రమాదేవి కలిసి హర్యా నా రాష్ట్రగవర్నర్ బండారు దత్తాత్రేయ ను శాలువాతో సన్మా నించి అమ్మ వారి చితప్రటం అందచేశారు. అమ్మవారిదర్శనంతరం జిల్లా బిజెపిసీనియర్ పార్టీనాయకులు, కార్యకర్తలతో కలిసి బాసర ట్రిపుల్ ఐటీ ని సందర్శించారు.

Related Posts