YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

తిరుమల ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తిరుమల ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కందుకూరు
కందుకూరు మండల కేంద్రం  కొత్తూరు గేటు వద్ద  తిరుమల ఫిల్లింగ్ స్టేషన్ ను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,  జడ్పీ చైర్మన్ అనిత రెడ్డి  ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ  కస్టమర్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాణ్యమైన పెట్రోల్ డీజిల్ అందించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. తిరుమల ఫిల్లింగ్ స్టేషన్ మంత్రి ప్రారంభించి స్వయంగా మంత్రి వాహనానికి పెట్రోల్  పోశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ అనితారెడ్డి,  జడ్పిటిసి సభ్యులు  జంగారెడ్డి,  పిఎసిఎస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి,  కందుకూరు మాజీ  వైస్ ఎంపీపీ  అనేగౌన్  సంద్య దామోదర్ గౌడ్,  మహేశ్వరం టిఆర్ఎస్ పార్టీ  అధ్యక్షులు  రాజు నాయక్,  టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts